ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-05-18T07:18:42+05:30

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు.

వెంకటేష్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఓ మామిడితోటలో కాయలు కోయడానికి..

కోదాడరూరల్‌, మే 17: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడి గూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వీరబోయిన నాగేశ్వరరావు సైదమ్మ దంపతుల పెద్ద కుమారుడు వెంక టేష్‌(20)స్నేహితులతో కోదాడ మండలం కోమరబండ గ్రామం లోని ఓ మామిడితోటలో కాయలు కోయడానికి వెళ్లాడు.  మంచినీళ్లు తాగడానికి సమీపంలోని మోటారు వద్ద వెళ్లి  విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో స్నేహితులు వెళ్లి చూసేసరికి అప్పటికి మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-05-18T07:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising