ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadriలో నేటి నుంచి పుష్పాలంకరణ సేవా దర్శనం

ABN, First Publish Date - 2021-11-05T16:57:41+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఈరోజు నుంచి నూతనంగా పుష్పాలంకరణ సేవా దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఈరోజు నుంచి నూతనంగా పుష్పాలంకరణ సేవా దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కరికి టికెట్ ధర రూ.300గా విధించారు. ఉదయం 5:30 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు పుష్పాలంకరణ సేవా దర్శనాన్ని కల్పించనున్నారు. యాదాద్రిలో స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి వారికి అర్చకులు అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని నిర్వహించారు. 

Updated Date - 2021-11-05T16:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising