ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: కమ్మగూడెంలో బీజేపీ నేతల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-09-01T19:05:57+05:30

జిల్లాలోని వలిగొండ మండలం కమ్మగూడెం వద్ద వర్షానికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగరి: జిల్లాలోని వలిగొండ మండలం కమ్మగూడెం వద్ద వర్షానికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భువనగిరి-చిట్యాల రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. కాగా వారిని వలిగొండ పోలీస్ స్టేషన్‌కి తరలిస్తుండగా పోలీస్ వాహనం అదుపుతప్పి రోడ్డు వెంబడి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-09-01T19:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising