ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

ABN, First Publish Date - 2021-07-19T19:32:07+05:30

జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురం స్టేజి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురం స్టేజి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. యాదమ్మ(65) అనే వృద్ధురాలు బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. జాతీయ రహదారిపై కాకుండా బస్సు గ్రామంలోకి వస్తే ఈ ప్రమాదం జరిగేది కాదంటూ మృతదేహంతో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Updated Date - 2021-07-19T19:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising