ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ బలవన్మరణం

ABN, First Publish Date - 2021-07-27T06:56:11+05:30

ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన మారగోని రాములు కుమార్తె పారిజాత(25)కు ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల మల్లేష్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్థాన్‌ నారాయణపురం, జూలై 26: ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన  మారగోని రాములు కుమార్తె పారిజాత(25)కు  ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల మల్లేష్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఏడాది కాలంగా పారిజాతకు మానసిక పరిస్థితి సరిగా లేదు. 20రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులు పొలం నుంచి ఇంటికి వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించారు.  ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-07-27T06:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising