ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-12-10T06:09:17+05:30

మత్స్యకారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి సాల్మన్‌రాజు అన్నారు.

సాగర్‌ జలాశయంలోకి చేపపిల్లలను వదులుతున్న సాల్మన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, డిసెంబరు 9: మత్స్యకారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి సాల్మన్‌రాజు అన్నారు. సాగర్‌ హిల్‌కాలనీలో చిల్డ్రన్‌ పార్కు వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను గురువారం నదిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు తప్పనిసరిగా సభ్యత్వాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1,280 ప్రాజెక్టుల్లో చేపలు వదలాల్సి ఉండగా, ప్రస్తుతం 1,207 ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ ఎఫ్‌డీవో మారయ్య, డ్యాం ఆర్‌ఐ శ్రీనివా్‌సరావు, అప్పారావు, శ్రీను, బంగారీ, రమణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-10T06:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising