ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనార్థన్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-05-24T06:22:48+05:30

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జె. జనార్థన్‌ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషిచేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడలో నివాళులర్పిస్తున్న నాయకులు

కోదాడటౌన్‌/ ఆత్మకూర్‌(ఎస్‌)/ నాగారం/గరిడేపల్లి రూరల్‌, మే 23: సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు  జె. జనార్థన్‌ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషిచేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు కోరారు. ఆదివారం కోదాడలో జనార్థన్‌ సంతాపసభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోటు లక్ష్యయ్య, వి. ప్రభాకర్‌, ఆర్‌. రామనర్సయ్య, ఉదయగిరి, నగేష్‌, నరసింహారావు, సాలమ్మ, జానకి పాల్గొన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని తుమ్మలపెన్‌పహాడ్‌లో జరిగిన జనార్థన్‌ సంతాపసభలో నాయకులు గంట నాగయ్య, నల్లగొండ నాగయ్య, అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, నర్సమ్మ, లింగయ్య, వీరయ్య, యల్లయ్య, సాయిలు, రాములు, సోమయ్య పాల్గొన్నారు. నాగారం మండలం కొత్తపల్లిలో జరిగిన సంతాపసభలో నాయకులు బొడ్డు శంకర్‌, సంపెట కాశయ్య, సుధాకర్‌రెడ్డి, లింగయ్య, కృష్ణమూర్తి, గట్టయ్య పాల్గొన్నారు. గరిడేపల్లి మండలంలోని వెలిదండలో జరిగిన కార్యక్రమంలో నాయకులు పోటు లక్ష్మయ్య, ఆదూరి కోటయ్య, కనకారావు, రాజు, అనసూర్య, తిరపయ్య, శ్రీను, సైదులు, రవి, జయరాజు, రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-24T06:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising