ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగి పంట కొనుగోలుపై కేంద్రం పునరాలోచించాలి: Gutta

ABN, First Publish Date - 2021-11-20T16:15:48+05:30

యాసంగి పంట కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: యాసంగి పంట కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత రబీ సీజన్ ధాన్యం ఇంకా 50 శాతం గోదాముల్లోనే ఉందని, అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు ఉంటున్నాయని తెలిపారు. కేంద్రం రైల్వే వాగన్లు ఇచ్చి ధాన్యం నిల్వలను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ధాన్యం తరలించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడుతోందన్నారు. మోడీ నూతన వ్యవసాయ చట్టాల రద్దులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఎవరి మెడలు ఎవరు వంచారో తెలుసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-20T16:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising