ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక లారీలతో ట్రాఫిక్‌ జాం

ABN, First Publish Date - 2021-11-30T07:13:32+05:30

జాజిరెడ్డిగూడెం సమీపంలోని నకిరేకల్‌–తానంచర్ల 365 జాతీయ రహదారిపై వందలాది ఇసుక లారీలను ఇషా ్టనుసారం నిలుపుతున్నందున కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ జాం ఏర్పడు తోందని కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు దాసరి సోమయ్య తెలిపారు.

తానంచర్ల– నకిరేకల్‌ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, నవంబరు 29: జాజిరెడ్డిగూడెం సమీపంలోని నకిరేకల్‌–తానంచర్ల 365 జాతీయ రహదారిపై వందలాది ఇసుక లారీలను ఇషా ్టనుసారం నిలుపుతున్నందున కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ జాం ఏర్పడు తోందని కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు దాసరి సోమయ్య తెలిపారు. అర్వ పల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఈ ప్రాంతంలో మూసీ నదిపై రూ.25 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మించారని, కాంట్రాక్టర్లు బ్రిడ్జి వద్దనే వాహనాలు నిలిపి ఇసుకను తోడేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఇసుక లారీలు రోడ్డుపై నిలప కుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-11-30T07:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising