ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

ABN, First Publish Date - 2021-06-15T06:50:44+05:30

నకిరేకల్‌, కేతేపల్లి లో మంత్రి కేటీఆర్‌ మంగళవారం పర్యటించనున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ స్వగ్రామం కేతేపల్లి మండలంలోని భీమారంలో రూ.12లక్ష ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, రూ.22లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక, రూ.44లక్షల వ్యయంతో నిర్మించిన జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిరేకల్‌, కేతేపల్లి, జూన్‌ 14: నకిరేకల్‌, కేతేపల్లి లో మంత్రి కేటీఆర్‌ మంగళవారం పర్యటించనున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ స్వగ్రామం కేతేపల్లి మండలంలోని భీమారంలో రూ.12లక్ష ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, రూ.22లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక, రూ.44లక్షల వ్యయంతో నిర్మించిన జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొ ని రైతువేదిక, వైకుంఠధామాన్ని ప్రారంభించి, 100పడకల ఆస్పత్రి, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆయతోపాటు మంత్రి జగదీష్‌రెడ్డి రానున్నారు.

Updated Date - 2021-06-15T06:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising