ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం: మంత్రి

ABN, First Publish Date - 2021-03-07T06:06:14+05:30

కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట మండలానికి చెందిన రంగారెడ్డి, రమే్‌షలు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల విలువైన చెక్కులు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేసి, మాట్లాడారు.

బాధితురాలికి చెక్కు అందిస్తున్న జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

సూర్యాపేటటౌన్‌: కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట మండలానికి చెందిన రంగారెడ్డి, రమే్‌షలు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల విలువైన చెక్కులు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేసి, మాట్లాడారు. 60లక్షల మందిపైగా సభ్యత్వం కలిగిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీటీసీ కిరణ్‌, సునిల్‌రెడ్డి, సైదులు, లింగానాయక్‌ పాల్గొన్నారు. 

 




Updated Date - 2021-03-07T06:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising