ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది: జడ్పీ చైర్పర్సన్
ABN, First Publish Date - 2021-10-28T05:47:11+05:30
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికయుగేంధర్రావు అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయలో మండల ఉత్తమ ఉపాధ్యాయులకు బుధవారం నిర్వహించిన సన్మాన
తుంగతుర్తి, అక్టోబరు 27: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికయుగేంధర్రావు అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయలో మండల ఉత్తమ ఉపాధ్యాయులకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితారాములుగౌడ్, ఎంపీడీవో లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సీతయ్య, దయాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ు.
Updated Date - 2021-10-28T05:47:11+05:30 IST