ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి అప్పగించాలి

ABN, First Publish Date - 2021-03-05T06:18:12+05:30

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని న్యాయవాదుల సం ఘం అధ్యక్ష, కార్య దర్శులు సంది శ్రీనివా స్‌రెడ్డి, టి. కిశోర్‌కు మార్‌ డిమాండ్‌ చేశా రు.

దీక్ష చేస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ లీగల్‌ 4: హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని న్యాయవాదుల సం ఘం అధ్యక్ష, కార్య దర్శులు సంది శ్రీనివా స్‌రెడ్డి, టి. కిశోర్‌కు మార్‌ డిమాండ్‌ చేశా రు. న్యాయవాదుల రక్షణ బిల్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై పాశవికంగా చంపిన నింది తులను కఠినంగా శిక్షించాలన్నారు. మూడు రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహారదీక్షలు చేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-03-05T06:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising