ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ప్రాణాన్ని బలిగొన్న బురద

ABN, First Publish Date - 2021-07-24T07:00:23+05:30

బురద రైతు ప్రాణాన్ని బలిగొంది

కృష్ణారెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, జూలై 23: బురద రైతు ప్రాణాన్ని బలిగొంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన రైతు బోడపట్ల కృష్ణారెడ్డి(40)  శుక్రవారం పొలం గట్టుపై నుంచి నడుచుకుంటూ వెళుతూ ప్రమాదవశాత్తు కాలు జారి పొలంలో పడ్డాడు. అక్కడ బురద ఉండటంతో మొఖం కూరుకుపోవడంతో శ్వాస ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప రైతులు కృష్ణారెడ్డి  కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘ వేందర్‌గౌడ్‌ తెలిపారు.




Updated Date - 2021-07-24T07:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising