ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఈఎఫ్‌ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

ABN, First Publish Date - 2021-01-14T05:38:41+05:30

నాగార్జునసాగర్‌లో ఈనెల 17వ తేదీన జరిగే మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లంకపల్లి నగేష్‌, రాష్ట్ర కో కన్వీనర్‌ మల్లెపాక వెంకన్న కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌, జనవరి 13: నాగార్జునసాగర్‌లో ఈనెల 17వ తేదీన జరిగే మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లంకపల్లి నగేష్‌, రాష్ట్ర కో కన్వీనర్‌ మల్లెపాక వెంకన్న కోరారు. జిల్లాకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని, ఆగస్టు 27న జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర నాయకత్వంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తీర్పును తెలుగు రాష్ర్టాలు అమలు చేయాలన్నారు. సమావేశంలో గట్టు మల్లన్న, తీగల మల్లికార్జున్‌, చింత లింగస్వామి, ఊదరి వెంకటేశ్వర్లు, యాదగిరి ఉన్నారు. 


Updated Date - 2021-01-14T05:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising