ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-12-04T06:49:32+05:30

మండలంలో ధాన్యం ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపురారం, డిసెంబరు 3: మండలంలో  ధాన్యం ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.... మర్రిగూడెం గ్రామానికి చెందిన నన్నెబోయిన అంజయ్య (56) తన బావమరిది చిమట సైదులుతో  కలిసి ధాన్యం ట్రాక్టర్‌పై సత్యనారాయణపురంలోని రఘురామా రైస్‌ మిల్లు వద్దకు వెళ్లాడు. అక్కడ సైదులు ట్రాక్టర్‌ వెనక్కు తీస్తుండగా  అంజయ్య వెనుక నిలుచుని సైడ్‌ చెపుతున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తగిలి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు అంజయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-04T06:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising