ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-09-03T06:25:35+05:30

చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడ, సెప్టెంబరు 2: చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపిన వివరాల ప్రకారం కమ్మగూడ గ్రామపంచాయతీ పరిధిలోని బీమ్లాతండాకు చెందిన రమావత్‌ శ్రీను(40) ఆగస్టు 18న తన ఇంటి  వద్ద పశువులను కట్టే స్తుండగా అతడిని పశువు ఢీకొట్టడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్సనిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను గురువారం మృతిచెందాడు. శ్రీను భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శ్రీనుకు ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-09-03T06:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising