ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-21T06:44:36+05:30

భూదాన్‌పో చంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామపంచాయతీ శివారుగ్రామమైన మామిళ్లగూడెంలో ఓ ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌ విద్యుదాఘాతంతో గురువారం మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, మే 20:  భూదాన్‌పో చంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామపంచాయతీ శివారుగ్రామమైన మామిళ్లగూడెంలో ఓ ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌ విద్యుదాఘాతంతో గురువారం మృతిచెందాడు. మిషన్‌ భగీరథ పథకం అమలులో   ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్న  పర్సమోని రమేష్‌ (42) అనే వ్యక్తి గురువారం సాయంత్రం తన ఇంట్లోని వాటర్‌ సంప్‌లోని విద్యుత్‌ మోటార్‌ పనిచేయకపోవడంతో రిపేరింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.  కాగా రమేష్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.   


Updated Date - 2021-05-21T06:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising