ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా బోధన సాగాలి

ABN, First Publish Date - 2021-10-28T05:39:57+05:30

విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా విద్యాబోధన సాగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. అశోక్‌ అన్నారు. నేరేడుచర్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు అను సరించాలని సూచించారు. అనుకున్న సమయానికి అన్ని సిలబస్‌లు పూర్తి

మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, అక్టోబరు 27: విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా విద్యాబోధన సాగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. అశోక్‌ అన్నారు. నేరేడుచర్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు అను సరించాలని సూచించారు. అనుకున్న సమయానికి అన్ని సిలబస్‌లు పూర్తి చేసి, చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకు మెనూ అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య క్రమంలో ఎంఈవో ఛత్రునాయక్‌, ప్రధానోపాధ్యాయుడు ఎల్‌. శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రషీద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising