ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: బ్రేకులు ఫెయిలై డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2021-10-04T19:03:09+05:30

జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ వద్ద మిర్యాలగూడ - కోదాడ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ వద్ద మిర్యాలగూడ - కోదాడ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో రోడ్డు విస్తరణ పనుల్లో డివైడర్‌‌ను ఢీ కొట్టి ఆగి పోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు చక్రాలు ఊడి ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Updated Date - 2021-10-04T19:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising