ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేటలో లింగమంతుల స్వామి జాతర...పాల్గొన్న మంత్రి జగదీష్

ABN, First Publish Date - 2021-03-01T13:35:11+05:30

జిల్లాలోని సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో నిర్వహించిన లింగమంతుల స్వామి జాతరలో మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో నిర్వహించిన లింగమంతుల స్వామి జాతరలో మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. గత  అర్ధరాత్రి దేవరపెట్టేకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆపై దేవరపెట్టెను కదిలించే యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. యాదవ పెద్దలతో కలిసి ఓ లింగా.. అంటూ  మంత్రి జగదీష్ బేరీలు వాయించి సందడి చేశారు. అర్ధరాత్రి దాటాక గుట్టపైకి దేవరపెట్టె చేరుకోవడంతో జాతర మొదలైంది. దీంతో పెద్దగుట్ట భక్తులతో జనసంద్రంగా మారింది. గజ్జెల లాగులు, భేరీల చప్పుళ్ళు, కత్తుల విన్యాసాలు, బోనాల గంపల ప్రదర్శనలు...ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో పెద్దగట్టు పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. ఈరోజు నుండి 4 వరకు జరగనున్న లింగమంతుల స్వామి జాతర జరుగనుంది. 

Updated Date - 2021-03-01T13:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising