ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రులను తిట్టారని ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-20T06:27:46+05:30

పురుగుల మందు తాగి బాలిక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పిక్లానాయక్‌తండాలో మంగళవారం జరిగింది. కోదాడ రూరల్‌ సీఐ శివారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీక్లానాయక్‌ తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపాలెం, అక్టోబరు 19: పురుగుల మందు తాగి బాలిక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పిక్లానాయక్‌తండాలో మంగళవారం జరిగింది. కోదాడ రూరల్‌ సీఐ శివారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీక్లానాయక్‌ తండా చెం దిన బానవత్‌ శంకర్‌నాయక్‌కు అదే గ్రామానికి చెందిన లాకవాత్‌ హనుమన్‌నాయక్‌ కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి. మంగళవారం సా యంత్రం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. హనుమన్‌నాయక్‌ కుటుంబసభ్యులు బానవత్‌ శంకర్‌నాయక్‌ కుటుంబసభ్యులను నిందించడంతో మనస్తాపానికి గురైన శంకర్‌నాయక్‌ కూతురు(16) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-10-20T06:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising