ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ ఒకరు..

ABN, First Publish Date - 2021-10-25T06:21:41+05:30

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి ఆదివారం మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, అక్టోబరు 24: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ బీ.యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శేరుబావిగూడెం గ్రామానికి చెందిన నాగులంచ సైదారావు (35) గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై ఈనెల 22న గ్రామ శివారు వద్ద క్రిమసంహారక మందు తాగాడు. గమనించిన పరిసర రైతులు సైదారావును నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని అతడి సోదరి మాదారపు జయమ్మ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 


Updated Date - 2021-10-25T06:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising