ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోదాడకు చేరుకున్న శేఖర్‌ పాదయాత్ర

ABN, First Publish Date - 2021-12-15T07:09:48+05:30

మంత్రి కేటీఆర్‌పై వీరాభిమానంతో ఆయనను కలవాలని ఏపీ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ కుడు హైదరాబాద్‌ వరకు ప్రారంభించిన పాద యాత్ర కోదాడకు మంగళవారం చేరింది.

కోదాడకు చేరుకున్న శేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేటీఆర్‌పై అభిమానంతో శ్రీకాకుళం నుంచి వస్తున్న యువకుడు 

 కోదాడటౌన్‌, డిసెంబరు 14: మంత్రి కేటీఆర్‌పై వీరాభిమానంతో ఆయనను కలవాలని ఏపీ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ కుడు హైదరాబాద్‌ వరకు ప్రారంభించిన పాద యాత్ర కోదాడకు మంగళవారం చేరింది.    కేటీఆర్‌పై అభిమానంతో శ్రీకాకుళం జిల్లా రాజం మండలం సారథి గ్రామానికి చెందిన వండాన శేఖర్‌  నవంబరు 30వ తేదీన పాద యాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర కోదా డకు చేరిన సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 900 కి.మీ నడిచినట్లు  తెలిపారు. ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయం వచ్చినట్లు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం బసచేసి బుధవారం పాదయాత్రను కొనసాగిస్తానన్నా రు. శేఖర్‌కు కోదాడ పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. 





Updated Date - 2021-12-15T07:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising