ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రోక్తంగా మట్టపల్లివాసుడి కల్యాణం

ABN, First Publish Date - 2021-10-20T07:04:20+05:30

తెలంగాణ రెండో యాదాద్రిగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మట్టపల్లి క్షేత్రంలో కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి, అక్టోబరు 19: తెలంగాణ రెండో యాదాద్రిగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన అనంతరం మంగాల్యధారణ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్త్రీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T07:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising