ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-10-25T06:30:52+05:30

నసర్లపల్లి రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెస ర్‌ కోదండరాం అన్నారు. మండలంలోని నసర్లపల్లి గ్రామంలో భూ నిర్వాసితులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం 

చింతపల్లి, అక్టోబరు 24: నసర్లపల్లి రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెస ర్‌ కోదండరాం అన్నారు. మండలంలోని నసర్లపల్లి గ్రామంలో భూ నిర్వాసితులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరానికి రూ.50 లక్షలు ధర పలుకుతోందన్నారు. రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు, కుటుంబంలో ఒకరి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశం లో నాయకులు పల్లె వినయ్‌కుమార్‌, పాపిరెడ్డి, తిరుమల్‌రెడ్డి, కిరణ్‌, సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising