ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్డులో సమస్యలపై స్పందించాలి: కౌన్సిలర్‌

ABN, First Publish Date - 2021-10-26T07:24:51+05:30

వార్డులో సమస్యలు పరిష్కరించాలని పట ణంలోని ఆరో వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ సాయి కోరారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్‌ కార్యాలయం ఎదుట స్థానిక యువకులతో కలిసి మంగళవారం ధర్నా చేశారు.

నేరేడుచర్ల మునిసిపాలిటీ ఎదుట ధర్నా చేస్తున్న కౌన్సిలర్‌ సాయితో మాట్లాడుతున్న కమిషనర్‌ గోపయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఆరో వార్డు కౌన్సిలర్‌ ధర్నా

నేరేడుచర్ల, అక్టోబరు 25: వార్డులో సమస్యలు పరిష్కరించాలని పట ణంలోని ఆరో వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ సాయి కోరారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్‌ కార్యాలయం ఎదుట స్థానిక యువకులతో కలిసి  మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ రోడ్డులోని కల్వర్టు వద్ద నీరు నిల్వ ఉంటోందని, కొండముచ్చు దాడులు పెరిగాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడంలేదన్నారు. దీంతో  ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని మునిసిపల్‌ కమిషనర్‌   గోపయ్య కౌన్సిలర్‌కు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు



Updated Date - 2021-10-26T07:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising