ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టితవ్వకాలను అడ్డుకున్న నిర్వాసితులు

ABN, First Publish Date - 2021-09-17T06:27:53+05:30

పరిహారం ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పించాలని శివన్నగూడెం రిజర్వాయర్‌ వద్ద మట్టితవ్వకాలను ముంపు గ్రామమైన లక్ష్మణాపురం గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు.

మట్టిని తరలిస్తున్న లారీని అడ్డుకుంటున్న నిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడ, సెప్టెంబరు 16: పరిహారం ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పించాలని శివన్నగూడెం రిజర్వాయర్‌ వద్ద మట్టితవ్వకాలను ముంపు గ్రామమైన లక్ష్మణాపురం గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఆరేళ్లుగా ప్రభుత్వం పునరావాసం, పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న నాంపల్లి సీఐ గుమ్మడిదల సత్యం సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. అయినా వారు ససేమిరా అనడంతో పనులను నిలిపివేశారు. ఆందోళనలో నిర్వాసితులు బాడిగ శ్రీనివాస్‌, సైదులు, సంజీవ, లక్ష్మమ్మ, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T06:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising