ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: భార్యపై భర్త బ్లేడ్‌తో దాడి

ABN, First Publish Date - 2021-12-01T14:02:13+05:30

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కసాయి భర్త సయ్యద్ మాజీద్ బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య సమీరా బేగమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమీరా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.  నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య నెలకొన్న  వివాదమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

Updated Date - 2021-12-01T14:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising