ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-07-27T06:34:23+05:30

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు.

కలెక్టరేట్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట (కలెక్టరేట్‌), జూలై 26: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను స్వీకరించి సంబంధి త అధికారులకు పంపిస్తామన్నారు. భూసంబంధిత సమస్యలు, పింఛన్లు, డబుల్‌ బెడ్‌ రూం దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీదేవి, పీడీఐసీడీఎస్‌ నర్సింహారావు, పులి సైదులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising