ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-01-14T06:14:56+05:30

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నాలుగేళ్ల క్రితం మహిళ అదృశ్యమైన కేసును యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ఛేదించారు.

మహిళను కుటుంబసభ్యులను అప్పగిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ అప్పగింత

నల్లగొండ క్రైం, జనవరి 13: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నాలుగేళ్ల క్రితం మహిళ అదృశ్యమైన కేసును యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ఛేదించారు. కుటుంబకలహాలతో  మిర్యాలగూడ పట్టణంలోని బంగారిగడ్డకు చెందిన కంచుకొమ్ముల ఇందు, నాలుగేళ్ల కుమారుడితో  2015లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం ఇచ్ఛాపురంలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌  టీం సీఐ సత్యం బృందం ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇందును గుర్తించి అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసును ఛేదించిన  సీఐ సత్యం, ఎస్‌ఐలు రాంబాబు, నాగుల్‌మీరా, కానిస్టేబుళ్లు నర్సింహ, మధు, నజీర్‌, బాలయ్య, సాయిసందీప్‌ను ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అభినందించారు. 



Updated Date - 2021-01-14T06:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising