ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి

ABN, First Publish Date - 2021-05-14T07:29:38+05:30

జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియో గం చేసుకునేవిధంగా అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన గురువారం తన కార్యాలయం నుంచి జడ్పీ నిధుల వినియోగంపై జిల్లాలోని ఎంపీడీవోలతో ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడారు.

ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడుతున్న జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పాల్గొన్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగూల్‌ మీట్‌లో  జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి

 భువనగిరి రూరల్‌, మే 13: జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియో గం చేసుకు నేవిధంగా అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన గురువారం తన కార్యాలయం నుంచి జడ్పీ నిధుల వినియోగంపై జిల్లాలోని ఎంపీడీవోలతో ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు, 2021-22 సంవత్సరానికి యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టాలని సూచించారు. ఈ కాన్ఫరె న్స్‌లో జడ్పీ వైస్‌చైర్మన్‌ ధనావత్‌ భీకూనాయక్‌, జడ్పీసీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో డిశ్రీనివాసరావు, జడ్పీటీసీలు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-14T07:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising