ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి : సీపీఎం

ABN, First Publish Date - 2021-06-20T05:46:41+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కోదాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీ తంగా పెరుగుతున్నాయన్నారు.

కోదాడలో రాస్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడరూరల్‌ / మేళ్లచెర్వు, జూన్‌ 19 :  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కోదాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీ తంగా పెరుగుతున్నాయన్నారు. డీజిల్‌, పెట్రోల్‌పై జీఎస్‌టీని ఎత్తివేయాలని కోరారు. పెంచిన పెట్రోల్‌ ధరలు తగ్గించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ముత్యాలతో పాటు ఆ పార్టీ నాయకులు సాయికుమార్‌, వెంకన్న, వీరయ్య, లింగయ్య, సైదులు, రాజు పాల్గొన్నారు. మేళ్లచెర్వులో సీపీఎం ఆధ్వర్యంలో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వట్టెపు సైదులు, నాయకులు రాంబాబు, సైదులు, లక్ష్మీనారాయణ, మదర్‌, జైపాల్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-20T05:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising