ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీతోనే బీసీలకు న్యాయం: ఓబీసీ మోర్చా

ABN, First Publish Date - 2021-12-31T15:59:08+05:30

బీజేిపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీిసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గాపతి లక్ష్మీనారాయణ గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన్‌, డిసెంబర్‌ 30: బీజేిపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీిసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గాపతి లక్ష్మీనారాయణ గౌడ్‌ అన్నారు. భువనగిరిలో గురువారం ఏర్పాటుచేసిన ఓబీసీ మోర్చా సమావే శంలో ఆయన మాట్లాడారు. దేశానికి నరేంద్రమోదీ రూపంలో  తొలి బీసీ ప్రధానిని చేసిన ఘనత బీజేిపీదేనన్నారు. అలాగే కేంద్ర మంత్రి వర్గంలోనూ ఓబీసీలే అధికంగా ఉన్నారన్నారు. సమావేశంలో మోర్చా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల నగేష్‌, కట్నమోజు ఉషాకిరణ్‌, నాయకులు పట్నం కపిల్‌, ఉడుత భాస్కర్‌, శ్రీధర్‌, ఊదరి విక్రం, వేణు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T15:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising