ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణాలతో జీవనోపాధి పెంపొందించుకోవాలి

ABN, First Publish Date - 2021-08-25T06:19:21+05:30

ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో మహిళలు జీవనోపాఽధిని పెంపొందించుకోవాలని డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, ఆగస్టు 24: ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో మహిళలు జీవనోపాఽధిని పెంపొందించుకోవాలని డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహిళా సమాఖ్య సర్వజన సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు. మండల పరిధిలో 38 సమభావన సంఘాలకు గాను ఒక్కో సంఘానికి రూ.15 వేలు రీవాల్యూ ఫండ్‌ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. డీఎంఎ్‌ఫఎంఈ పథకం ద్వారా 68 సమాభావన సంఘాలను ఒక్కో సంఘానికి రూ.47 వేల చొప్పున మహిళలు జీవనోపాధులను మెరుగుపర్చుకోవడానికి అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మామిడి అనిత, డీపీఎం లక్ష్మీనారాయణ, ఏపీఎం రాంబాబు, డీఎంజీ మల్లయ్య, సీసీలు పద్మావతి, శ్రీనివాస్‌, రాజ్యలక్ష్మీ, స్వరూప పాల్గొన్నారు.

Updated Date - 2021-08-25T06:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising