ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి జగదీష్

ABN, First Publish Date - 2021-05-18T17:53:12+05:30

జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాళెం వద్ద 2500 ఎకరాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాళెం వద్ద 2500 ఎకరాల్లో  నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ప్లాంట్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T17:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising