ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో తానేదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు మృతి

ABN, First Publish Date - 2021-09-01T13:18:47+05:30

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త టీఆర్‌ఎస్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఎంపీటీసీ  దొంతం కవిత, ఆమె భర్త టీఆర్‌ఎస్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. ఓఆర్‌ఆర్ సమీపంలో దంపతులు ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మరణించారు. కవిత తిప్పర్తి మండలం తానేదార్‌పల్లిలో ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. వారం క్రితమే  దంపతులు తమ కూతురు వివాహం జరిపించారు. ఇంతలోనే వారు దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్వగ్రామమైన అనిశెట్టి దుప్పల పల్లి, నల్గొండలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2021-09-01T13:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising