ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

ABN, First Publish Date - 2021-06-16T12:42:19+05:30

జిల్లాలోని చింతపల్లి మండలం కుర్మెడు గేట్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, రెండేళ్ల కూతురు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని  చింతపల్లి మండలం కుర్మెడు గేట్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, రెండేళ్ల కూతురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు, జేసీబీ ఢీ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మండలంలోని హోమంతాల పల్లి గ్రామానికి చెందిన వలమల రమేష్(30), అక్షర(2)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-16T12:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising