ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ నడిబొడ్డున భారీ చోరీ

ABN, First Publish Date - 2021-10-24T20:45:48+05:30

నల్లగొండ నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పట్టపగలు లక్ష్మీనగర్ కాలనీలో దొంగలు హాల్ చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: పట్టణంలోని నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పట్టపగలు లక్ష్మీనగర్ కాలనీలో దొంగలు హాల్ చల్ చేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోచుకుపోయారు. నల్గొండ ఎమ్మెల్యే, ఎంపీల నివాసాలకు దగ్గరలోని ఓ ఇంట్లో చోరీ జరిగడంతో స్థానికులు భయపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా అమెరికా వెళ్లేందుకు బాధిత కుటుంబం డబ్బులు సమకూర్చుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-10-24T20:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising