ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజసేవలో ముందుండాలి : జానయ్య

ABN, First Publish Date - 2021-01-16T05:14:40+05:30

సమాజసేవలో యాదవ ఉద్యోగులు ముందుండాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టే జానయ్యయాదవ్‌, అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ అన్నారు.

యాదవ ఉద్యోగుల క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న డీసీఎంఎస్‌ చైర్మన్‌ జానయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చివ్వెంల, జనవరి 15 : సమాజసేవలో యాదవ ఉద్యోగులు ముందుండాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టే జానయ్యయాదవ్‌, అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ అన్నారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి దేవాలయంలో యాదవ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను వారు శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్‌ వూర రాంమూర్తియాదవ్‌, బయ్య మల్లయ్యయాదవ్‌, వీరబోయిన వెంకటేశ్వర్లు, మద్ది శ్రీనివాస్‌యాదవ్‌, వజ్జె వీరయ్యయాదవ్‌, దావుల వీరప్రసాద్‌యాదవ్‌, బయ్య మల్లిఖార్జున్‌, తగ్గుళ్ళ జనార్థన్‌యాదవ్‌, యాదవు కులస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising