ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి: మంత్రి

ABN, First Publish Date - 2021-03-02T05:52:13+05:30

క్రీడలపై ప్రజలు ఆసక్తిని పెంపొందించుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చీదేళ్ల గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర సందర్భంగా ఎడ్లపందేలను సోమవారం మంత్రి ప్రారంభించి అనంతరం మాట్లాడారు.

జాతరలో గొర్రెపొటేలుతో మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, మార్చి 1: క్రీడలపై ప్రజలు ఆసక్తిని పెంపొందించుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చీదేళ్ల గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర సందర్భంగా ఎడ్లపందేలను సోమవారం మంత్రి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తక్కిళ్లపెల్లి రవీందర్‌, జడ్పీటీసీ అనితాఅంజయ్య, మేక కృష్ణామోహన్‌, దేవాలయ కమిటీ చైర్మన్‌ గుర్రం అమృతరెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-02T05:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising