ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మానసిక దివ్యాంగురాలు మృతి

ABN, First Publish Date - 2021-07-24T06:18:43+05:30

మండలంలోని ఈకేపేట తండాలో కరోనాతో మానసిక దివ్యాంగురాలు(20) శుక్రవారం మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, జూలై 23 : మండలంలోని ఈకేపేట తండాలో కరోనాతో మానసిక దివ్యాంగురాలు(20) శుక్రవారం మృతిచెందింది. ఆమె తల్లి, తమ్ముడికి 10రోజుల క్రితం పాజిటివ్‌ రాగా హోం కార్వంటైనలో ఉంటున్నారు. ఆమె వారితో పాటు ఉంటూ కరోనా బారిన పడగా పరీక్షలు చేయించే పరిస్థితి లేక తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది.  సర్పంచ మానస నర్సింహారావు, ఉపసర్పంచ దేవబత్తిని రమే్‌షప్రసాద్‌ కొవిడ్‌ నిబంధనలతో అంతక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-07-24T06:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising