ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌లో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు

ABN, First Publish Date - 2021-02-06T05:43:10+05:30

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు గుగులోత్‌ శంకర్‌నాయక్‌ శుక్రవారం సందర్శించారు.

సాగర్‌ ప్రధాన డ్యాం పరిశీలిస్తున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, ఫిబ్రవరి 5 : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు గుగులోత్‌ శంకర్‌నాయక్‌ శుక్రవారం సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు చేరుకున్న ఆయన్ని హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృహంలో స్థానిక గిరిజన సంఘం నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన సాగర్‌ ప్రధాన డ్యాం, జల విద్యుత్‌ కేంద్రం, గ్యాలరీలను తిలకించారు. అనంతరం బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన వెంట గిరిజన సంఘం నాయకులు ఆంగోతు భగవాన్‌నాయక్‌, రమావత్‌ దినే్‌షనాయక్‌, వినోద్‌నాయక్‌, చందులాల్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-06T05:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising