ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్వుగట్టు ఈవోగా మహేంద్రకుమార్‌

ABN, First Publish Date - 2021-07-27T06:47:26+05:30

ప్రసిద్ధ శైవక్షేత్రమై న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వా మి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎ్‌ఫఏసీ)గా కె.మహేంద్రకుమార్‌ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు.

ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, జూలై 26: ప్రసిద్ధ శైవక్షేత్రమై న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వా మి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎ్‌ఫఏసీ)గా కె.మహేంద్రకుమార్‌ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తు న్న ఆయనకు చెర్వుగట్టు ఆలయ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising