ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు, పదోన్నతుల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలి

ABN, First Publish Date - 2021-12-10T05:17:15+05:30

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని టీజీవో జి ల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మందడి ఉపేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీజీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, డిసెంబరు 9: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని టీజీవో జి ల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం భువనగిరిలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ విధానం అమలు చేయకముందే బదిలీలకి సంబంధించి ఖాళీల ను ప్రకటించాలన్నారు. అదేవిధంగా భార్యాభర్తలు, దివ్యాంగులు, వితం తు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇ వ్వాలని కోరారు. ఉద్యోగస్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 4 డీఏల ను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ లోపాలను సరి చేయాలన్నారు. సమావేశంలో టీజీవో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, నాయకులు అజీజ్‌అలీ ఖాన, శ్రీధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T05:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising