ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండ్లపల్లిలో క్షుద్రపూజల కలకలం

ABN, First Publish Date - 2021-07-08T06:25:26+05:30

మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామ సెంటరులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ కలిపిన బియ్యం వదిలి వెళ్లారు. వాటిని చూసిన ప్రజలు భయాందోళన చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, జూలై 7: మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది.  గ్రామ సెంటరులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ కలిపిన బియ్యం వదిలి వెళ్లారు. వాటిని చూసిన ప్రజలు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి  సిబ్బందితో గుండ్లపల్లి గ్రామం వెళ్లి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-07-08T06:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising