ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొఘల్‌ పాలకుల కాలం నాటి ఆభరణాలు లభ్యం

ABN, First Publish Date - 2021-12-30T06:32:31+05:30

మండలంలోని కుంకుడుపాములలో మొఘల్‌ పాలకుల నాటి ఆభరణాలు, మొహరాలు లభ్యమయ్యాయి.

కుంకుడుపాముల గ్రామంలో లభ్యమైన బంగారు ఆభరణాలు, వెండి నాణేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, డిసెంబరు 29: మండలంలోని కుంకుడుపాములలో మొఘల్‌ పాలకుల నాటి ఆభరణాలు, మొహరాలు లభ్యమయ్యాయి. 15 రోజుల క్రితం అన్నదమ్ములకు గుప్తనిధులు లభ్యంకాగా, పంపకాల్లో తేడా రావటంతో విష యం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  కుంకుడుపాముల గ్రామంలో అన్నదమ్ములు కన్నెబోయిన మల్లయ్య, లింగయ్య వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తుండగా మట్టిపాత్ర(గురిగి) లభించించింది. అందులో బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. గుప్త నిధుల పంపకంలో అన్నదమ్ముల మధ్య తేడాలు రావడంతో విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం గ్రామాన్ని సందర్శించి అన్నదమ్ముల నుంచి నిధులు స్వాధీనం  చేసుకున్నారు. 19బంగారు ఆభరణాలు, 38వెండి నాణేలు, ఐదు బంగారు, ఐదు వెండి గుండ్లు, 14చెవి రింగులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన ఆరో రాజు ఔరంగజేబు పరిపాలనలో ( 1658-1707) నాటి బంగారు ఆభరణాలు, వెండి మొహరాలుగా పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.


Updated Date - 2021-12-30T06:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising