ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం

ABN, First Publish Date - 2021-10-28T05:41:48+05:30

తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌ అన్నా రు. తేనెటీగల పెంపకంపై రైతులు, యువతకు మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. తేనెటీగలతో వ్యవసాయ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం దీని ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని అ

గడ్డిపల్లి కేవీకేలో తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి రూరల్‌, అక్టోబరు 27: తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌ అన్నా రు. తేనెటీగల పెంపకంపై రైతులు, యువతకు మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. తేనెటీగలతో వ్యవసాయ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం దీని ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని అన్నారు. తేనె ద్వారా ఆదా యం పొందవచ్చని అన్నారు. శిక్షణ పొందిన రైతులు, యవకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కేవీకే కార్యదర్శి ఘంటా సత్య నారాయణరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ బి.లవకుమార్‌, జిల్లా ఈజీఎం ఎం జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశ్‌యాదవ్‌, శాస్త్రవేత్తలు కిరణ్‌, సుగంధి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising