ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: తెలంగాణపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది: గుత్తా

ABN, First Publish Date - 2021-07-18T16:36:17+05:30

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నది జలాలకు సంబంధించి గెజిట్  విడుదల చేయడం దారుణమన్నారు. తెలంగాణను ఎడారిగా మార్చాలని కేంద్రం కుట్ర పన్నిందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని గ్రహించి కక్ష పెట్టుకొని కేంద్రం ఇలా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను నిలదీయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.

Updated Date - 2021-07-18T16:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising