ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం ఎగుమతులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-05-05T06:50:12+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం బస్తాల ఎగుమతులు వేగవంతం చేయాలని నాన్‌ఫారం ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ ఆదేశించారు.

చెర్వుఅన్నారంలో రైతులతో మాట్లాడుతున్న నాన్‌ఫాం డైరెక్టర్‌ ప్రవీణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కట్టంగూర్‌, మే 4: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం బస్తాల ఎగుమతులు వేగవంతం చేయాలని నాన్‌ఫారం ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ ఆదేశించారు. మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, లారీల కొరత లే కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాన్‌ఫాం డీపీఎం శ్రవణ్‌కుమార్‌, ఏపీడీ సరస్వతి, డీపీఎంలు అరుణ, మోహన్‌రెడ్డి, ఏపీఎం లు చెవుగోని వినోద, చంద్రశేఖర్‌, సీసీలు వెంకన్న, శంకర్‌, మట్టయ్య ఉన్నారు.


Updated Date - 2021-05-05T06:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising